मंत्री संजय भाऊ राठोडेर मंत्रीपद गेव काही जना ओन समाज ध्यान आवच…?
Minister Sanjay Bhau Rathoder’s position as a minister, some people think about their own society…?
Minister Sanjay Bhau Rathoder’s position as a minister, some people think about their own society…?
మహబూబాబాద్ జిల్లా, ఇల్లందు నియెజవర్గపరిదిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లను శాలువాలతో సన్మానించి , శుభాకాంక్షలు తెలిపిన లంబాడిల(బంజారా) ఐక్యవేదిక LIVE రాష్ట్ర అద్యక్షులు / *”వైద్య నోడల్ అధికారి” ~ డా.రాజ్ కుమార్ జాదవ్* గారు.
జిల్లాలోని బూర్గంపాడు మండలం పోలీస్ స్టేషన్ లో జరిగిన ఇద్దరూ ఎస్.ఐల అరాచకాలను తట్టుకోలేక (బలిఅయి) ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ *భూక్య సాగర్ నాయక్* గారికి చట్టపరంగా న్యాయం జరిగేలా *సేవాలాల్ సేన* జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
Check the important news of Maharashtra from Sevabhoomi
లంబాడీల(బంజారా) ఐక్యవేదిక ~ LIVE వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.రాజ్ కుమార్ జాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గచ్చం ~ శాలువాలతో సన్మానించిన “హనుమకొండ, వరంగల్ జిల్లా” నాయకులు
సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కమిటీ తో పాటు వివిధ మండలాల బంజారా నాయకులతో సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభావట్ రామచంద్రనాయక్ గారి ఆధ్వర్యంలో సమావేశం కలదు.
लातूर टाउन सेंटर में सकल बंजारा मोर्चा द्वारा आयोजित धरना कार्यक्रम में देवी भक्त शेखर महाराज शामिल हुए…!!
రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం, కొండకల్ తండాలో శనివారం బాధిత గిరిజనులు, పేదల కుటుంబాలతో జరిగిన సభ జరిగింది.ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ 1973 నుండి గిరిజనులు సాగుచేస్తున్న అసైండ్ భూములను అపర్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీ వీ కే కంపెనీలు దౌర్జన్యంగా అక్రమించారని ఆరోపించారు.
పాలకుర్తిలో రైతు ధర్నా పేరుతో, రాజకీయ మనుగడ కోసం పాకులాడుతున్న పర్వతగిరి పెద్దమనిషి పై మండిపడ్డ: 🔥 డా. నరేందర్ పవార్- రాష్ట్ర అధ్యక్షులు, ఝాన్సీయశస్వినిరెడ్ది యువసైన్యం, టీపీసీసీ యువనాయకులు & ఓయూ జేఏసీ అధికారప్రతినిధి.
రాష్ట్ర రాజధాని హైరాబాదులోని అరణ్య భవన్ లో అటవీ శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీం IAS గారు, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటర్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల DFO కు మరియు గిరిజన అసోసియేషన్ సభ్యులతో లతో గిరిజన సమస్యలపై జాతీయ ST కమిషన్ మెంబర్ శ్రీ|| జాటోతు హుస్సేన్ నాయక్ గారు సమావేశం అయ్యారు
గోర్ బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బంజారాల కాశి అయినటువంటి పౌరా దేవికి ఈనెల 5వ తేదీ న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని వాసిమ్ జిల్లా మనోర తాలూకా పౌరా దేవిలో నూతనంగా నిర్మించిన నంగారా భవన్, మరియు ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవం.
గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం గత పాలకులకు, మరియు ఈ పాలకులకు పరిపాటగా మిగిలిందని గిరిజన భూములను లాక్కుంటే గత పాలకులు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని శ్రీరామ్ నాయక్ హెచ్చరించారు
భద్రాద్రి కొత్తగూడెం పట్టణం లో ని PR ఫంక్షన్ హాల్ లో జరిగిన లంబాడీల ప్రజా సంఘాల ఐక్యవేదిక JAC ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ