ఎస్.పి కార్యాలయం ముట్టడి – ఆంగోత్ రాంబాబు నాయక్ – సేవాలాల్ సేన
జిల్లాలోని బూర్గంపాడు మండలం పోలీస్ స్టేషన్ లో జరిగిన ఇద్దరూ ఎస్.ఐల అరాచకాలను తట్టుకోలేక (బలిఅయి) ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ *భూక్య సాగర్ నాయక్* గారికి చట్టపరంగా న్యాయం జరిగేలా *సేవాలాల్ సేన* జిల్లా కమిటీ ఆధ్వర్యంలో
Sevabhoomi – Maharashtra News Round-up – 10-10-2024
Check the important news of Maharashtra from Sevabhoomi
డాక్టర్.రాజ్ కుమార్ జాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసన హనుమకొండ, వరంగల్ జిల్లా నాయకులు
లంబాడీల(బంజారా) ఐక్యవేదిక ~ LIVE వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.రాజ్ కుమార్ జాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గచ్చం ~ శాలువాలతో సన్మానించిన “హనుమకొండ, వరంగల్ జిల్లా” నాయకులు
సేవాలాల్ సేన మండల స్థాయి నాయకుల సమావేశం
సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కమిటీ తో పాటు వివిధ మండలాల బంజారా నాయకులతో సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సభావట్ రామచంద్రనాయక్ గారి ఆధ్వర్యంలో సమావేశం కలదు.
महाराष्ट्र गोरमाटी ने की एसटी आरक्षण की मांग
लातूर टाउन सेंटर में सकल बंजारा मोर्चा द्वारा आयोजित धरना कार्यक्रम में देवी भक्त शेखर महाराज शामिल हुए…!!
గిరిజన భూములను ఆక్రమించిన కంపెనీ యాజమాన్యాలపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి – రమావత్ శ్రీరాం నాయక్
రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం, కొండకల్ తండాలో శనివారం బాధిత గిరిజనులు, పేదల కుటుంబాలతో జరిగిన సభ జరిగింది.ఆర్ శ్రీరాం నాయక్ మాట్లాడుతూ 1973 నుండి గిరిజనులు సాగుచేస్తున్న అసైండ్ భూములను అపర్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీ వీ కే కంపెనీలు దౌర్జన్యంగా అక్రమించారని ఆరోపించారు.
రుణమాఫీ కోసం ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా రాజకీయనాటకం, పచ్చిబూటకం – డా. నరేందర్ పవార్
పాలకుర్తిలో రైతు ధర్నా పేరుతో, రాజకీయ మనుగడ కోసం పాకులాడుతున్న పర్వతగిరి పెద్దమనిషి పై మండిపడ్డ: 🔥 డా. నరేందర్ పవార్- రాష్ట్ర అధ్యక్షులు, ఝాన్సీయశస్వినిరెడ్ది యువసైన్యం, టీపీసీసీ యువనాయకులు & ఓయూ జేఏసీ అధికారప్రతినిధి.
బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే
అరణ్య భవన్ లో అటవీ శాఖ అధికారులు, మరియు గిరిజన అసోసియేషన్ సభ్యులతో – జాటోతు హుస్సేన్ నాయక్ గారు సమావేశం
రాష్ట్ర రాజధాని హైరాబాదులోని అరణ్య భవన్ లో అటవీ శాఖ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీం IAS గారు, ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేటర్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల DFO కు మరియు గిరిజన అసోసియేషన్ సభ్యులతో లతో గిరిజన సమస్యలపై జాతీయ ST కమిషన్ మెంబర్ శ్రీ|| జాటోతు హుస్సేన్ నాయక్ గారు సమావేశం అయ్యారు
నంగార భవన్ మరియు ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవ వేడుక – భారత ప్రధాని చేత
గోర్ బంజారా గిరిజనుల ఆరాధ్య దైవం బంజారాల కాశి అయినటువంటి పౌరా దేవికి ఈనెల 5వ తేదీ న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహారాష్ట్రలోని వాసిమ్ జిల్లా మనోర తాలూకా పౌరా దేవిలో నూతనంగా నిర్మించిన నంగారా భవన్, మరియు ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవం.
రామావత్ శ్రీరామ్ నాయక్ – తండా భూములను లాక్కోవాలని చూడడం అన్యాయo
గిరిజనుల భూములను అక్రమంగా లాక్కోవడం గత పాలకులకు, మరియు ఈ పాలకులకు పరిపాటగా మిగిలిందని గిరిజన భూములను లాక్కుంటే గత పాలకులు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని శ్రీరామ్ నాయక్ హెచ్చరించారు
లంబాడి ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం – డిమాండ్స్
భద్రాద్రి కొత్తగూడెం పట్టణం లో ని PR ఫంక్షన్ హాల్ లో జరిగిన లంబాడీల ప్రజా సంఘాల ఐక్యవేదిక JAC ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ
शिवप्रेमी दिलीप पाटील यांचे आमरण उपोषण – आमदार मंगेश दादा चव्हाण यांच्याकडून दखल
शिवप्रेमी दिलीप पाटील यांचे आमरण उपोषण ,व बंजारा बांधवांचे बेमुदत धरणे आंदोलनाची ८ व्या दिवशी आमदार मंगेश दादा चव्हाण यांच्याकडून दखल.
శంకర్ నాయక్ పితృ వియోగం – పరామర్శించిన కవిత మాళోత్
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి తండ్రి కేవ్ల నాయక్ గారు స్వర్గస్థులవగా వారి స్వగ్రామమైన ఉకల్ తండాలో పార్థివదేహన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి వారిని పరామర్శించిన..